Sunday 11 December 2016

                                        ***తిరుమల సమాచారం***
ఈరొజు 12.12.2016,ఉ!! 5 గంటల సమయానికి


నర్వదర్శనం కోసం 20
   కంపార్టమెంట్ లలో భక్తులు
   వేచి ఉన్నారు.

* సర్వదర్శనానికి 10
   గంటల సమయం
 ‌‌‌‌  పడుతుంది.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులు 2 కంపార్టమెంట్
   లలో వేచి ఉన్నారు.

* కాలినడక మార్గం ద్వారా
   తిరుమలకి చేరుకున్న
   భక్తులకి 4 గంటల
   స‌మయం పడుతుంది.

* నిన్న డిసెంబర్ 11 న
   స్వామివారిని 90,067
   మంది భక్తులు
   ధర్శించుకున్నారు.

* నిన్న 38,602 మంది
   భక్తులు స్వామివారికి
   తలనీలాలు సమర్పిచి
   మొక్కు చెల్లించుకున్నారు.2

* నిన్న స్వామివారి హుండీ
   ఆదాయం ₹: 3.30 కోట్లు



No comments:

Post a Comment